వార్తలకు తిరిగి వెళ్లండి

హుజూరాబాద్ పట్టణంలో ‘గణేష్ యూత్’ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి గణేష్ విగ్రహ ఆవిష్కరణ యాత్ర కన్నులపండువగా జరిగింది. ఈ ఏడాది వేడుకలు 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టడంతో ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
భారీ డీజే సౌండ్స్ హోరు, యువకుల ఉత్సాహభరిత నృత్యాల మధ్య గణనాథుని ఆగమనం వైభవంగా నిర్వహించారు.
Comments
Loading comments...

