వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీలంకతో తొలి టెస్టు నాలుగో రోజు జడేజా నోబాల్తో వికెట్ కోల్పోవడంపై గౌతమ్ గంభీర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ధనంజయ డి సిల్వా క్యాచ్ ఇచ్చినా, జడేజా క్రీజు దాటడంతో అంపైర్ నోబాల్ ప్రకటించారు.
శ్రీలంక 84/4తో ఆట ముగించింది. భారత్ నిర్దేశించిన 372 పరుగుల లక్ష్యానికి ఇంకా 288 పరుగులు కావాలి. భారత్ విజయం కోసం చివరి రోజు ఆరు వికెట్లు తీయాల్సి ఉంది.
Comments
Loading comments...

