Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

NSNIS ఖో-ఖో కోచ్ శిక్షణకు గద్వాల రత్నం ఎంపిక

Follow Udayam Digital on Google
కిషోర్ కుమార్ Aug 07, 2026 3:38 PM జోగులాంబ గద్వాల్ తెలంగాణ
NSNIS ఖో-ఖో కోచ్ శిక్షణకు గద్వాల రత్నం ఎంపిక - Udayam Digital
గద్వాల జిల్లా మానవపాడు మండలం కలుకుంట్లకు చెందిన తగరం రత్నం బెంగళూరులోని SAIలో NSNIS ఖో-ఖో కోచ్ శిక్షణకు ఎంపికయ్యారు. రాష్ట్రం నుంచి ఎంపికైన నలుగురిలో రత్నం ఒకరుగా నిలిచారు. గతంలో జాతీయ స్థాయి క్రీడాకారుడిగా రాణించిన రత్నం ప్రస్తుతం పీఈటీగా సేవలందిస్తున్నారు. ఆయన ఎంపికపై జిల్లా ఖో-ఖో అసోసియేషన్, నడిగడ్డ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...