Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిజిటలైజేషన్‌లో గద్వాల జిల్లా ప్రథమం

Follow Udayam on Google
వినయ్ కుమార్ Aug 12, 2026 11:14 AM జోగులాంబ గద్వాల్ General
డిజిటలైజేషన్‌లో గద్వాల జిల్లా ప్రథమం - Udayam
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఓటర్ల వివరాల డిజిటలైజేషన్‌లో 87.31 శాతం పూర్తి చేసి జోగులాంబ గద్వాల జిల్లా ఉమ్మడి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచిందని కలెక్టర్ రిజ్వాన్ భాషా తెలిపారు. ఆగస్టు 17న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. తప్పుల సవరణ అనంతరం అక్టోబర్ 19న తుది ఓటరు జాబితా విడుదల చేస్తామని కలెక్టర్ తెలిపారు.

Comments

G
Loading comments...