వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం నగరంలోని స్వాతంత్య్ర సమరయోధుల స్మృతివనంలో శనివారం దుర్గాబాయి దేశ్ముఖ్, ఐఎన్ఏ యోధుడు లాలిశెట్టి అప్పారావు విగ్రహాలను శనివారం ఆవిష్కరించారు.
సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు నిర్వహించారు. మహిళాభ్యుదయానికి దుర్గాబాయి దీపధారి అని మాజీ మంత్రి త్రిపురాన వెంకటరత్నం కొనియాడారు. ఈ స్ఫూర్తివనం త్యాగాలకు పుణ్యక్షేత్రమన్నారు. కార్యక్రమంలో విద్యావేత్తలు, గాంధీ మందిర ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

