వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీ భవన్లో ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన 'హైదరాబాద్ డీసీసీ' పీఏసీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో డీసీసీకి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు.
పార్టీ కార్యక్రమాలు, సంస్థాగత వ్యవహారాలు & భవిష్యత్ కార్యాచరణపై లోతుగా సమీక్షించనున్నట్లుగా తెలుస్తోంది.
Comments
Loading comments...

