వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన పోటీల్లో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలోని ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ ప్రథమ బహుమతి సాధించింది.
శిశువులకు తల్లిపాలు అందించడంతోపాటు తల్లిపాల ప్రాధాన్యంపై అవగాహన కల్పిస్తున్న సేవలకు ఈ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా DME డా. వాణి, వైద్యులు, మిల్క్ బ్యాంక్ నిర్వాహకులను అభినందించారు.
Comments
Loading comments...

