వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి 216ఏ జాతీయ రహదారిపై NHAI భారీ సూచిక బోర్డు విరిగిపడింది. ఆ సమయంలో వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
దీనివల్ల బైపాస్లో ఒకవైపే రాకపోకలు సాగుతున్నాయి. పలుచోట్ల చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Comments
Loading comments...

