వార్తలకు తిరిగి వెళ్లండి

జీవీఎంసీ 86 వార్డు లో రాశాలమ్మ కాలనీ దగ్గర క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో గాజువాక మున్సిపల్ చైర్మన్ ఎం రాజా గారు 59 వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా 87వార్డు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు పాల్గొని రాజా గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మంచి పేరు తీసుకొచ్చిన రాజా అని ఆయన సేవలను కొనియాడారు.
Comments
Loading comments...

