వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ ఇంటర్ ఫలితాల్లో గుంటూరు విద్యార్థిని కావ్యకు బోటనీలో మొదట కేవలం 5 మార్కులే రావడంతో ఫెయిల్ అయింది. తాను బాగా రాశాననే నమ్మకంతో ఆమె రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకుంది.
అయితే రీవాల్యుయేషన్లో ఆమెకు 60కి 60 మార్కులు వచ్చాయి. బబ్లింగ్ లేదా కంప్యూటర్ ఎంట్రీ లోపంతోనే ఇలా జరిగిందని తేలడంతో, బోర్డు నిర్లక్ష్యంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

