Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంధన ట్యాంకర్ పేలి 11 మంది మృతి

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 9:17 PM జాతీయంGeneral
ఇంధన ట్యాంకర్ పేలి 11 మంది మృతి - Udayam
పశ్చిమ ఇరాన్‌లోని సనందజ్ సమీపంలో బ్రేకులు ఫెయిలై అదుపుతప్పిన ఇంధన ట్యాంకర్ పలు వాహనాలను ఢీకొనడంతో సంభవించిన పేలుడులో 11 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడగా, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...