Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిద్దలూరులో ఉచిత నీటి ట్యాంకర్ ప్రారంభం

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 5:10 PM ప్రకాశం General
గిద్దలూరులో ఉచిత నీటి ట్యాంకర్ ప్రారంభం - Udayam
గిద్దలూరు పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ఉచిత మంచినీటి ట్యాంకర్‌ను ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రారంభించారు. టీడీపీ కార్యాలయం వద్ద టెంకాయ కొట్టి ట్యాంకర్‌ను ప్రారంభించారు. వర్షాభావ పరిస్థితుల్లో ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు కంచిపల్లె గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు దప్పిలి శ్రీనివాసరెడ్డి తన వంతు సహకారంగా ఉచితంగా ట్యాంకర్‌ను ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...