వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ఉచిత చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం రూ.116 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చేప, రొయ్య పిల్లల కొనుగోలు కోసం త్వరలో టెండర్లు పిలిచి, అనంతరం వాటిని చెరువుల్లో విడుదల చేయనుంది. రాష్ట్రంలోని 26 వేల చెరువులకు 88 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను పంపిణీ చేయాలని ప్రభుత్వం గతంలో ప్రకటించింది.
Comments
Loading comments...
