వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల ఏసీసీలోని యూనియన్ కార్యాలయంలో సోమవారం లయన్స్ క్లబ్ ఆఫ్ గర్మిళ్ల ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. 20, 21వ డివిజన్ల కార్పొరేటర్ల సహకారంతో 200 మందికి కంటి పరీక్షలు చేశారు.
పరీక్షల్లో 50 మందికి శస్త్రచికిత్స అవసరమని గుర్తించినట్లు నిర్వాహకులు తెలిపారు. వారికి రేకుర్తిలో ఉచితంగా ఆపరేషన్లు చేయించనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

