Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జేఈఈ, నీట్‌ ఢిల్లీ విద్యార్థులకు ఉచిత కోచింగ్

Follow Udayam Digital on Google
శ్రుతి రెడ్డి Aug 04, 2026 11:28 AM ఆల్ ఇండియా జాతీయ
జేఈఈ, నీట్‌ ఢిల్లీ విద్యార్థులకు ఉచిత కోచింగ్ - Udayam Digital
ఢిల్లీ ప్రభుత్వం ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల 12వ తరగతి సైన్స్ విద్యార్థులకు జేఈఈ, నీట్ కోసం ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ అందించనుంది. ఈ కార్యక్రమాన్ని దక్షణ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ ద్వారా నిర్వహించనున్నారు. విద్యార్థులను డిసెంబర్ 2026లో జరిగే జేఎస్‌డీటీ-2027 పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి పుణే సమీపంలోని దక్షణ వ్యాలీలో కోచింగ్, వసతి, భోజనం ఉచితంగా అందించనున్నారు.

Comments

G
Loading comments...