వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేటలో పలు వార్డుల్లో దశలవారీగా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు తెలిపారు. మంగళవారం ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ముందస్తుగా క్యాన్సర్ను గుర్తించేందుకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రాజనర్సు తెలిపారు. ఎమ్మెల్యే హరీశ్రావు ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

