Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏడాదిలో నాలుగు బదిలీలు.. IAS అధికారి ఆవేదన

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 6:39 AM జాతీయంGeneral
ఏడాదిలో నాలుగు బదిలీలు.. IAS అధికారి ఆవేదన - Udayam
ఏడాదిలో నాలుగోసారి తనను బదిలీ చేశారని మధ్యప్రదేశ్‌కు చెందిన 2011 బ్యాచ్ IAS అధికారి నేహా సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త పోస్టులో చేరిన 50 రోజులకే బదిలీ చేశారని తెలిపారు. దురుసు ప్రవర్తన, ఫైళ్ల నిలిపివేత, నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేసినందుకే ఇలా చేశారని ఆరోపించారు. 2-3 నెలలకే పదవి మారడంతో సమర్థంగా పని చేయలేకపోతున్నానని, “సిస్టమ్ నన్ను ఫెయిల్ చేసింది” అని లేఖలో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...