Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాలుగు మృతదేహాలు వెలికితీత.. గల్లంతైన ప్రముఖ పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా

Follow Udayam Digital on Google
భరత్ తేజ Jul 31, 2026 1:02 PM అల్ ఇండియా జాతీయ
నాలుగు మృతదేహాలు వెలికితీత.. గల్లంతైన ప్రముఖ పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా - Udayam Digital
పాకిస్థాన్‌లోని బ్రాడ్ పీక్ పర్వతంపై హిమపాతం సంభవించడంతో నాలుగు మృతదేహాలను వెలికితీశారు. నిర్మల్ పుర్జా సహా గల్లంతైన క్లైంబర్ల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గురువారం జరిగిన ఈ ప్రమాదంలో పుర్జా నేతృత్వంలోని 10 మంది బృందం గల్లంతైంది. ప్రతికూల వాతావరణం మధ్యే హెలికాప్టర్ సహాయంతో సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...