వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల పట్టణంలోని ఎస్బీఐ కాలనీ పెద్ద చెరువు కట్ట ప్రాంతంలో రూ.2.5 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎండీ. ఫరూక్ శంకుస్థాపన చేశారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పాల్గొన్నారు.
ఈ ప్రాజెక్టులో 2.5 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, సోలార్ లైటింగ్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

