వార్తలకు తిరిగి వెళ్లండి

ఆయుర్వేద మెడికల్ విద్యార్థులు ఫుడ్ పాయిజన్ బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. 25 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రులకు వచ్చినట్లు సిబ్బంది తెలిపారు.
ఆహారం నాణ్యత లోపం కారణంగానే ఘటన జరిగి ఉండొచ్చని వైద్యులు ప్రాథమికంగా అనుమానించారు. స్విమ్స్ సెంట్రల్ కిచెన్లో ఆహార తయారీ, శుభ్రతపై అధికారులు విచారణ చేపట్టారు.
Comments
Loading comments...
