వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాల కారణంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బరాజ్కు 62,700 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఇన్ఫ్లోకు అనుగుణంగా అధికారులు బరాజ్లోని 85 గేట్లను ఎత్తి, అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్టు వద్ద నీటి ప్రవాహాన్ని నీటిపారుదల శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
Comments
Loading comments...

