వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
కుమురంభీం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో వట్టివాగు, కుమురంభీం, మత్తడివాగు ప్రాజెక్టులకు భారీగా వరద చేరింది. నీటిమట్టాలు పెరగడంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
పొచ్చర, ఖండాల జలపాతాలు ఉద్ధృతంగా ప్రవహిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ అధికారులు హెచ్చరించారు.
Comments
Loading comments...



