వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాల కారణంగా నేపాల్లోని పలు ప్రాంతాల్లో నదుల నీటిమట్టాలు పెరుగుతుండటంతో మరో భారీ వరద ముప్పు పొంచివున్నట్లు అధికారులు హెచ్చరించారు.
తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తూ, సహాయక చర్యలను వేగవంతం చేశారు.
Comments
Loading comments...

