వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంగ్లండ్ పర్యటనలో పాకిస్థాన్ జట్టుపై ఫిక్సింగ్ అనుమానాలు రావడంతో పీసీబీ అంతర్గత విచారణ చేపట్టింది. రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్ సహా కొందరి ఫోన్ల నుంచి డేటా సేకరించినట్లు పాక్ మీడియా తెలిపింది.
మూడో టెస్టుకు ముందు ఏడుగురు ఆటగాళ్లను తప్పించి, ఇద్దరు కోచ్లను తొలగించారు. ఇమామ్ గాయంతో పాటు ఆటగాళ్ల క్రమశిక్షణపై కూడా విచారణ ఉంటుందని ఆకిబ్ జావెద్ తెలిపారు.
Comments
Loading comments...

