వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడలో ట్రాఫిక్ 1, 2 పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో 13 మంది పట్టుబడగా, ఐదుగురికి జైలు శిక్ష విధించారు. మంగళవారం వీరిని న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు ట్రాఫిక్-1 సీఐ నూని రమేష్ తెలిపారు.
మిగిలిన ఎనిమిది మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల జరిమానా విధించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిరంతరం నిర్వహిస్తామని సీఐ తెలిపారు.
Comments
Loading comments...

