వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో బుధవారం రోడ్డు దాటుతున్న కోతులను కారు ఢీకొట్టడంతో ఐదు కోతులు మృతి చెందాయి. మరో రెండు కోతులు గాయపడినట్లు స్థానికులు తెలిపారు.
మృతిచెందిన కోతులకు స్థానికుల ఆధ్వర్యంలో ఆలయ పూజారులు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

