Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడులో తొలి మున్సిపాలిటీ ఏదో తెలుసా?

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 12:33 PM పల్నాడు General
పల్నాడులో తొలి మున్సిపాలిటీ ఏదో తెలుసా? - Udayam
పల్నాడు జిల్లాలో ఆరు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలు ఉన్నాయి. వీటిలో నరసరావుపేట మున్సిపాలిటీ 1915లోనే ఏర్పడింది. చిలకలూరిపేట 1964, మాచర్ల 1983, సత్తెనపల్లి 1984లో ఏర్పడ్డాయి. పిడుగురాళ్ల, వినుకొండ మున్సిపాలిటీలు 2005లో, దాచేపల్లి, గురజాల నగర పంచాయతీలు 2020లో ఏర్పడ్డాయి.

Comments

G
Loading comments...