Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిందూస్థాన్‌ షిప్‌యార్డులో తొలి ఎఫ్‌ఎస్‌ఎస్‌ జలప్రవేశం

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 8:59 AM విశాఖపట్నంGeneral
హిందూస్థాన్‌ షిప్‌యార్డులో తొలి ఎఫ్‌ఎస్‌ఎస్‌ జలప్రవేశం - Udayam
రూ.19 వేల కోట్ల రక్షణ ఉత్పత్తి ఆర్డరులో భాగంగా హిందూస్థాన్‌ షిప్‌యార్డులో నిర్మిస్తున్న తొలి 'ఫ్లీట్‌ సపోర్టు షిప్‌' (ఎఫ్‌ఎస్‌ఎస్‌) జలప్రవేశానికి సిద్ధమైంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 44 వేల టన్నుల బరువు, 230 మీటర్ల పొడవున్న ఈ నౌక యుద్ధనౌకలకు ఇంధనం, ఆయుధాలు సరఫరా చేయడంతో పాటు విపత్తుల్లోనూ సహాయక చర్యలు అందించనుంది.

Comments

G
Loading comments...