వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో నేడు తొలి విమాన సేవలు ప్రారంభమవుతున్నాయి. ఉదయం 6 గంటలకు జ్యోతి ప్రజ్వలన, బోర్డింగ్ పాస్ల పంపిణీతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.
హైదరాబాద్ నుంచి 6.45 గంటలకు ఇండిగో, బెంగళూరు నుంచి 7.30 గంటలకు ఎయిర్ ఇండియా విమానాలు రానున్నాయి. తొలి ప్రయాణికులకు ఏటికొప్పాక బొమ్మలతో ఘన స్వాగతం పలుకుతారు.
Comments
Loading comments...

