Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడిశా నుంచి సింగరేణికి తొలి బొగ్గు రవాణా

Follow Udayam Digital on Google
రచన దేవి Aug 07, 2026 10:27 AM మంచిర్యాలతెలంగాణ
ఒడిశా నుంచి సింగరేణికి తొలి బొగ్గు రవాణా - Udayam Digital
ఒడిశాలోని నైనీ బ్లాక్‌ నుంచి సింగరేణి థర్మల్‌ విద్యుత్తు కేంద్రానికి తొలి విడతగా 4 వేల టన్నుల బొగ్గు చేరింది. ఇతర రాష్ట్రంలోని సింగరేణి గని నుంచి తెలంగాణకు బొగ్గు రావడం సంస్థ చరిత్రలో తొలిసారని అధికారులు తెలిపారు. రాష్ట్ర విద్యుత్తు అవసరాలకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Comments

G
Loading comments...