వార్తలకు తిరిగి వెళ్లండి

జీడబ్ల్యూఎంసీ పరిధిలో ఆసుపత్రులు, ప్రైవేట్ పాఠశాలలు, వాణిజ్య సముదాయాలు అగ్నిమాపక భద్రతా నిబంధనలు పాటించాలని కమిషనర్ వెంకన్న ఆదేశించారు.
నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అగ్నిమాపక శాఖ అధికారి శంకర్లింగంతో కలిసి పలు సంస్థల్లో భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు.
Comments
Loading comments...

