వార్తలకు తిరిగి వెళ్లండి

చేనేత ఇళ్లలో మగ్గ సామగ్రి, చీరలు, రేషం నిల్వలతో అగ్ని ప్రమాదాల ముప్పు ఉంది. దీనిని తగ్గించేందుకు జడ్ఈడీ ద్వారా 2 కిలోల అగ్నిమాపక సిలిండర్లు పంపిణీ చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 4,458 జియోట్యాగ్ మగ్గాలు, 8,900 మంది కార్మికులు ఉన్నారు. జోగులాంబ, వనపర్తి జిల్లాల్లో 550 మందికి సిలిండర్లు అందించారు. జడ్ రిజిస్ట్రేషన్కు ఉద్యమ్ నమోదు తప్పనిసరి.
Comments
Loading comments...
