వార్తలకు తిరిగి వెళ్లండి

కోల్కతాలోని మిర్జా గాలిబ్ స్ట్రీట్లో ఓ హోటల్లో మంగళవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు.
మృతుల్లో ఓ చిన్నారి సహా పలువురు బంగ్లాదేశ్ పౌరులు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించగా, ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Loading comments...

