వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ సీఎం కేసీఆర్ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్రావు 65 సంవత్సరాలు అంత్యక్రియలు శుక్రవారం అశ్రునయనాల మధ్య ముగిశాయి. అనారోగ్యంతో గురువారం ఆయన మృతిచెందారు. కేసీఆర్ దంపతులు భౌతికకాయానికి నివాళులర్పించారు.
తిరుమలగిరి టీచర్స్ కాలనీలోని స్వర్గధామంలో అంత్యక్రియలు నిర్వహించారు. కేటీఆర్, హరీశ్రావు, కవిత, మధుసూదనాచారి సహా పలువురు భారాస నేతలు శ్రీనివాస్రావుకు తుది వీడ్కోలు పలికారు.
Comments
Loading comments...

