Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముందే ఫీజు రీయింబర్స్‌మెంట్‌

Follow Udayam on Google
మనీష్ Aug 15, 2026 7:16 AM హైదరాబాద్తెలంగాణ
ముందే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ - Udayam
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంలో సంస్కరణలు అమలు చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఏటా రూ.2,400 కోట్ల నిధులను ముందుగానే బ్యాంకులో జమ చేస్తామని చెప్పారు. అడ్మిషన్ల అనంతరం దరఖాస్తులను పరిశీలించి, నెలలోనే విద్యార్థుల ఖాతాల్లో ఫీజు నిధులు జమ చేస్తామన్నారు. ఈ ఏడాది ఇప్పటికే రూ.250 కోట్లు విడుదల చేశామని, విద్యార్థులకు సర్టిఫికెట్ల విషయంలో ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...