Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగుల మోసంపై ఫెడరేషన్‌

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 7:05 AM కడపGeneral
ఉద్యోగుల మోసంపై ఫెడరేషన్‌ - Udayam
కూటమి ప్రభుత్వం వచ్చినా ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి విమర్శించారు. పెండింగ్‌ బకాయిలు, పీఆర్సీపై ప్రభుత్వం మోసం చేస్తోందని, ఉపాధ్యాయుల సస్పెన్షన్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...