వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం మోక్షగుండం సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ భయంకర ప్రమాదంలో దానమయ్య అనే లారీ డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మరో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడటంతో, అతడిని మెరుగైన చికిత్స కోసం నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.
Comments
Loading comments...

