Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరెంట్ కోతలతో ఎండిపోతున్న వరి నార్లు.. రైతుల రాస్తారోకో

రచన దేవి Jul 23, 2026 7:06 PM నల్గొండabout 1 hour ago
నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఇండ్లూర్ గ్రామంలో కరెంట్ కోతలకు నిరసనగా రైతులు సబ్‌స్టేషన్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. తిప్పర్తి-నకిరేకల్ రోడ్డుపై వాహనాలను అడ్డుపెట్టి ఆందోళన చేపట్టారు. విద్యుత్ కోతలతో వరి నార్లు ఎండిపోతున్నాయని, అధికారులు అందుబాటులో ఉండటం లేదని ఆరోపిస్తూ మంత్రి కోమటిరెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...