వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో డీఏపీ ఎరువుల పంపిణీలో రౌండింగ్ విధానం కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాగు విస్తీర్ణానికి అనుగుణంగా పూర్తి స్థాయిలో ఎరువులు ఇవ్వడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ట్రిపుల్ ఫాస్ఫేట్ వాడాలని అధికారులు సూచిస్తున్నా ప్రస్తుతం నిల్వలు లేవని తెలిపారు. రైతుల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని రేపల్లె ఏడీఏ శారద వెల్లడించారు.
Comments
Loading comments...
