వార్తలకు తిరిగి వెళ్లండి

సాగునీటి కోసం రామడుగు మండలంలోని వెలిచాల గ్రామ రైతులు సమష్టిగా నడుం బిగించారు. ప్రభుత్వ సాయం కోసం చూడకుండా, స్వచ్ఛందంగా కాలువలలోని పిచ్చి మొక్కలను తొలగించి చెరువులను బాగు చేసుకుంటున్నారు.
ఈ కృషితో వర్షపు నీటిని నిల్వ చేస్తూ పంటలకు నీరందించే ప్రయత్నం చేస్తున్నారు. మత్తడి వద్ద సిమెంట్ పనులు చేపడితే ఏడాదంతా నీరు అందుబాటులో ఉంటుందని రైతులు ఆశిస్తున్నారు.
Comments
Loading comments...

