వార్తలకు తిరిగి వెళ్లండి

కాశ్మీర్గడ్డ రైతుబజార్లో కూరగాయలు పండించి విక్రయించే, గతంలో అక్కడ వ్యాపారం చేసిన రైతులకు తొలి ప్రాధాన్యం ఇస్తామని డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్రావు తెలిపారు.
సన్నకారు రైతుల సంక్షేమ సంఘం బాధ్యులు వినతిపత్రం ఇవ్వగా, రూ.10 కోట్లతో నిర్మించిన నూతన మార్కెట్లో స్టాల్స్ను రైతులకే కేటాయించేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

