వార్తలకు తిరిగి వెళ్లండి

ఏరువాక పున్నమి సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నదాతలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని ఆరాధించే ఈ పండుగ వ్యవసాయాభివృద్ధికి, రైతు సంక్షేమానికి కొత్త స్ఫూర్తినిస్తుందని వారు పేర్కొన్నారు.
వ్యవసాయ రంగ బలోపేతానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు స్పష్టం చేశారు. రైతులు ప్రభుత్వ సూచనలను పాటిస్తూ, సాగులో నూతన ఒరవడులు సృష్టిస్తూ సిరులు పండించాలని నేతలు ఆకాంక్షించారు.
Comments
Loading comments...

