Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు రిజిస్ట్రీపై నిర్లక్ష్యం

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 06, 2026 3:42 PM మెదక్తెలంగాణ
రైతు రిజిస్ట్రీపై నిర్లక్ష్యం - Udayam
జిల్లాలో ఇప్పటికీ 27.52 శాతం మంది రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోలేదు. రిజిస్ట్రీ లేకుంటే కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ పథకాల లబ్ధి పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. రైతులు త్వరగా నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేసింది. భవిష్యత్‌లో ఎరువుల పంపిణీతో పాటు పలు వ్యవసాయ సేవలు, పథకాల అమలులో ఫార్మర్ రిజిస్ట్రీ కీలకంగా మారనుంది.

Comments

G
Loading comments...