వార్తలకు తిరిగి వెళ్లండి
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి శివారులో రైతు రాపోలు దానయ్య దారుణ హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
అనుమానంతో దానయ్య భార్యను చౌటుప్పల్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి విచారిస్తున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

