Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేతకు వెళ్లిన రైతు గల్లంతు

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 31, 2026 1:23 PM నిర్మల్ General
మేతకు వెళ్లిన రైతు గల్లంతు - Udayam
కడెం మండలం నవాబ్‌పేట్‌కు చెందిన రైతు సిందం గంగన్న పశువులను మేతకు తీసుకెళ్లి గల్లంతయ్యాడు. గురువారం అడవికి వెళ్లిన ఆయన తిరిగి ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. శుక్రవారం గ్రామస్థులు అడవిలో గాలించినా ఆచూకీ లభించలేదు. గంగన్న గురించి సమాచారం తెలిసిన వారు వెంటనే పోలీసులకు లేదా కుటుంబ సభ్యులకు తెలియజేయాలని కోరారు.

Comments

G
Loading comments...