వార్తలకు తిరిగి వెళ్లండి

జేడీ మల్లంపల్లి మండలం దేవనగర్కు చెందిన రైతు పొర్ల వీరయ్య బోరు మోటారుకు కనెక్షన్ ఇస్తుండగా విద్యుత్ షాక్కు గురై మృతి చెందారు. ఈ ఘటన బుధవారం ఉదయం పంట పొలంలో జరిగింది.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ములుగు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

