వార్తలకు తిరిగి వెళ్లండి
రైతు ఆశీర్వాద సభ
Harika Jun 22, 2026 10:34 AM ఖమ్మం 5 viewsabout 3 hours ago

చింతకాని మండలం జగన్నాథపురంలో జరగనున్న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పరిశీలించి, దీనిని "రైతు ఆశీర్వాద సభ"గా నామకరణం చేశారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
రైతుల కష్టాన్ని గుర్తించి, వారి ఆశీర్వాదాలతోనే రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తుందని భట్టి తెలిపారు. ఈ భారీ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...