వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రూప్-1 పరీక్షలపై అభ్యర్థుల్లో నెలకొన్న భయాలను తొలగించామని సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తెలిపారు. ఏపీపీఎస్సీ నియామకాలు, నిబంధనలను పూర్తిగా ప్రక్షాళన చేశామన్నారు.
గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అభ్యర్థులకు పూర్తి న్యాయం జరిగేలా పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ చేపడతామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

