Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్థిక ఇబ్బందులతో గోదావరిలో దూకిన కుటుంబం

Follow Udayam on Google
SHRUTHI Sep 07, 2026 7:22 AM తూర్పుగోదావరి General
ఆర్థిక ఇబ్బందులతో గోదావరిలో దూకిన కుటుంబం - Udayam
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఆర్థిక ఇబ్బందులతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గోదావరిలో దూకారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఓ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వడ్డీ వ్యాపారుల ఒత్తిళ్లే కారణమని సమాచారం. ప్రాణాలతో బయటపడిన మహిళ పరిస్థితిపై కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Comments

G
Loading comments...