వార్తలకు తిరిగి వెళ్లండి

ఎలమంచిలి మున్సిపాలిటీలో దశాబ్దాలుగా ఒకే కుటుంబం ఆధిపత్యం కొనసాగుతోంది. ఆడారి తులసిరావు సర్పంచ్గా పనిచేయగా, కుమార్తె పిల్లా రమాకుమారి మూడుసార్లు సర్పంచ్గా గెలిచారు.
2011 తర్వాత ఆమె రెండుసార్లు చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. టీడీపీ, వైసీపీలో కొనసాగిన కుటుంబం ప్రస్తుతం బీజేపీలో ఉంది. ఈసారి ఆమె చైర్పర్సన్ సీటు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

